పిడుగుపాటుకు యువకుడి మృతి

31 Mar, 2016 22:41 IST|Sakshi

పెద్దకడబూరు(కర్నూలు జిల్లా): కర్నూలు జిల్లాలోని పెద్దకడబూరు మండలం దొడ్డి మేకల గ్రామంలో ఓ వ్యక్తి పిడుగుపాటుకు మృతిచెందాడు. హుస్సేనీ(29) అనే యువకుడు పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు