దేశవ్యాప్తంగా ఆధిక్యంలో ఎన్డీయే అభ్యర్థులు

16 May, 2014 08:25 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 34 స్థానాల్లో ఎన్డీయే, 14 స్థానాల్లో యూపీఏ ఆధిక్యం కొనసాగుతోంది. ఇక తిరువనంతపురంలో  కేంద్రమంత్రి శశిధరూర్ వెనుకంజలో ఉన్నారు.

 

>
మరిన్ని వార్తలు