కౌంటింగ్ ఆరంభమైన అరగంట నుంచే ఫలితాలు

12 May, 2014 09:26 IST|Sakshi

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఆరంభమైన అరగంటకే ఫలితాలు వెలువడుతున్నాయి. సోమవారం ఉదయం 8 గంటలకు తెలంగాణ, సీమాంధ్రలోని పది కార్పొరేషన్లు, 145 మున్సిపాల్టీలకు కౌంటింగ్ మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్.. సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య హోరాహోర పోరు నెలకొంది. చిత్తూరు, కడప జిల్లాల్లో వైఎస్ఆర్ సీపీ ముందంజలో ఉంది. ఎర్రగుంట్లలో వైఎస్ఆర్ సీపీ ఘనవిజయం సాధించింది.

మరిన్ని వార్తలు