ఎన్సీపీలో చేరిన శివసేన అధికార ప్రతినిధి

17 Mar, 2014 20:16 IST|Sakshi

ముంబై: ఇంతకాలం శివసేన కీలక సభ్యుడిగా ఉన్నరాహుల్ నార్వేకర్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇటీవల రాష్ట్ర  విధాన మండలి ఎన్నికలకు వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నశివసేన అధికార ప్రతినిథి రాహుల్ నార్వేకర్  సోమవారం ఎన్సీపీలో  చేరారు. సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సమక్షంలో ఆయన ఎన్సీపీ తీర్థం  పుచ్చుకున్నారు. మావల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నార్వేకర్ పోటీచేస్తారని ఆ పార్టీ పేర్కొంది.

మరిన్ని వార్తలు