టిడిపి అభ్యర్థి అనుచరుల దౌర్జన్యం

29 Apr, 2014 15:54 IST|Sakshi

గుంటూరు: వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవీఎస్ ఆంజనేయులు అనుచరులు సాక్షి సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థి విందు రాజకీయాలు చేస్తున్నారు. ఆ దృశ్యాలను చిత్రీకరించడానికి సాక్షి సిబ్బంది ప్రయత్నించారు.

అభ్యర్థి అనుచరులు సాక్షి సిబ్బందిపై దాడి చేశారు. కెమెరాను ధ్వంసం చేశారు.

మరిన్ని వార్తలు