మృదువైన పాదాల కోసం

26 Jul, 2018 00:03 IST|Sakshi

బ్యూటిప్స్‌

పాదాలు మృదువుగా అందంగా ఉండాలంటే... ఒక టబ్‌లో గోరువెచ్చని నీటిని నింపి దానిలో ఒక కాయ నిమ్మరసం, దాల్చిన చెక్క పొడి 3టీ స్పూన్లు, ఆలివ్‌ ఆయిల్‌ రెండు టీ æస్పూన్లు, పావు కప్పు పాలు పోసి, అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో రెండు కాళ్లను ఉంచి పావు గంటపాటు నాననివ్వాలి. తర్వాత కాళ్లను మైల్డ్‌ సోప్‌తో కడిగి టవల్‌తో తుడిచి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.

మరిన్ని వార్తలు