బ్యూటిప్‌

18 Oct, 2018 00:01 IST|Sakshi

పసుపులో పాలమీగడ, కొద్ది చుక్కల నిమ్మరసం, ఆవనూనె కలపాలి. దీనిని ఒంటికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత లేదా నూనె చర్మంలో ఇంకిన తర్వాత శనగపిండితో కాని పెసరపిండితో కాని స్నానం చేయాలి.

కొంతమందికి చర్మం మరీ సున్నితంగా ఉంటుంది. ఏ రకమైన ట్రీట్‌మెంట్‌కూ సహకరించనట్లయితే పాలను ఒంటికి పట్టిస్తూ అవి చర్మంలో ఇంకిపోయేటట్లు మర్దన చేయాలి. సున్నిపిండితో కాని మైల్డ్‌సోప్‌తో కాని స్నానం చేయాలి.  

మరిన్ని వార్తలు