అదంతే!

18 Jun, 2014 00:10 IST|Sakshi
అదంతే!

సునీల్, రమ్య దంపతులు తమ నాలుగేళ్ల కొడుకును నగరంలో పేరున్న పాఠశాలకు తీసుకెళ్లారు.
 ప్రిన్సిపాల్: మీ పిల్లాడికి మా స్కూల్లో సీటివ్వాలంటే మీరిద్దరూ పోస్ట్ గ్రాడ్యుయేట్‌లు అయి ఉండాలి.

 సునీల్, రమ్య: అదేంటి!

 ప్రిన్సిపాల్: మరి, పిల్లాడికి పాఠాలు ఎలా చెప్పుకుంటారు. ఆనక మా దగ్గరకొచ్చి పిల్లాడికి మార్కులు రావట్లేదని గోలపెడితే మేమేం చేస్తాం?
 సునీల్, రమ్య: ఆ...
 
 
 

మరిన్ని వార్తలు