ప్రకృతి వ్యవసాయంపై 29 నుంచి వారం రోజుల శిక్షణ

23 Oct, 2018 05:19 IST|Sakshi

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ప్రకృతి వ్యవసాయ ట్రస్టు ఆధ్వర్యంలో బెంగళూరులోని మానస గంగ ఆశ్రమంలో ఈనెల 29 నుంచి వచ్చే నెల 4 వరకు గోఆధారిత ప్రకృతి వ్యవసాయం, 5 లేయర్‌ మోడల్, టెర్రస్‌ గార్డెనింగ్‌పై వారం రోజుల రెసిడెన్సియల్‌ శిక్షణా శిబిరం జరగనుంది. పత్తిలో గులాబీ పురుగు, మొక్కజొన్న ఆర్మీ లద్దెపురుగులను అరికట్టే పద్ధతులపై కూడా శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్‌ వివరాలకు.. ఉమామహేశ్వరి – 90004 08907, నాయుడు – 79937 95246, లయ – 88973 32296.

మరిన్ని వార్తలు