16న కొర్నెపాడులో జీవన ఎరువులపై శిక్షణ

11 Sep, 2018 05:28 IST|Sakshi

సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అన్ని పంటల్లో జీవన ఎరువుల వాడకం, రైతు స్థాయిలో వాటి తయారీపై ఉ. 10 గం.ల నుంచి సా. 5 గం.ల వరకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తెలిపారు. కరీంనగర్‌ జిల్లా రైతు కొక్కు అశోక్‌కుమార్‌ శిక్షణ ఇస్తారు. అనంతరం ఉచితంగా మదర్‌ కల్చర్‌ పంపిణీ చేస్తారు. వివరాలకు..8367535439, 0863–2286255.

మరిన్ని వార్తలు