28న కొర్నెపాడులో రబీలో వరి, కూరగాయల సాగుపై శిక్షణ

23 Oct, 2018 05:26 IST|Sakshi

గుంటూరు జిల్లా పుల్లడిగుంట కొర్నెపాడులో ఈ నెల 28(ఆదివారం)న రబీలో సేంద్రియ వరి, కూరగాయల సాగుపై రైతులు శివనాగమల్లేశ్వరరావు, మీసాల రామకృష్ణ, ఉద్యాన అధికారి రాజా కృష్ణారెడ్డి శిక్షణ ఇస్తారు.
వివరాలకు.. 0863–2286255

>
మరిన్ని వార్తలు