తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

11 Dec, 2015 07:20 IST|Sakshi

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శించుకునేందుకు భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వ దర్శనానికి 5 గంటలు. కాలిబాట దర్శనానికి 4 గంటలు సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.

మరిన్ని వార్తలు