తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

4 Jan, 2016 08:40 IST|Sakshi
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాలినడక వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.  కాగా ఆదివారం 70,837 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. 
 
మరిన్ని వార్తలు