తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

11 Mar, 2016 08:41 IST|Sakshi
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం 7 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, కాలినడకన భక్తులకు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. గురువారం స్వామిని 51,175 మంది భక్తులు దర్శించుకున్నారు. 
 
>
మరిన్ని వార్తలు