శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

19 Feb, 2016 02:20 IST|Sakshi
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తమిళ నటుడు మాధవన్‌, గాయని గీతామాధురి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
మరిన్ని వార్తలు