వికారాబాద్ జిల్లాలో దారుణం

10 Apr, 2017 12:40 IST|Sakshi
వికారాబాద్: జిల్లాలోని బొమ్రస్ పేట మండలం దుగ్యాలలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్నతల్లిని ఓ వ్యక్తి కడతేర్చాడు. నాలుగేళ్ల క్రితం కన్న తండ్రిని చంపి మహేష్ కు జైలుకు వెళ్లొచ్చాడు. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 
మరిన్ని వార్తలు