'ప్రత్యేక హోదాపై స్పష్టత లేదు'

12 Sep, 2015 11:11 IST|Sakshi

బాపట్ల : ఏపీకి ప్రత్యే హోదాపై సీఎం చంద్రబాబు నాయుడుకు స్పష్టత లేదని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ అన్నారు. ఆమె శనివారం ఉదయం గుంటూరు జిల్లా బాపట్లలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. రాజధాని నిర్మాణం, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు.
 

మరిన్ని వార్తలు