వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి

21 Oct, 2015 13:23 IST|Sakshi

మంత్రాలయం : కర్నూలు జిల్లాలో వ్యభిచార గృహాలపై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు.  మంత్రాలయంలోని ఓ లాడ్జీలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను , ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిపై కేసు నమోదు చేశారు. లాడ్జీ నిర్వహకులను విచారిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

మరిన్ని వార్తలు