పాఠశాలలో ఉరేసుకున్న విద్యార్థిని

23 Jan, 2017 18:28 IST|Sakshi
పశ్చిమగోదావరి: జిల్లాలోని కొవ్వూరు సంస్కృత పాఠశాలలో సోమవారం ఘోరం చోటు చేసుకుంది. పాఠశాలలో చదువుకుంటున్న ఇంటర్‌ విద్యార్థిని ప్రసన్న ఆత్మహత్యకు పాల్పడింది. ప్రసన్న సొంతవూరు జీలుగుమల్లి మండలం పాములువారిగూడెం. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
మరిన్ని వార్తలు