కల్యాణ వెంకటేశ్వరస్వామి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

10 Apr, 2016 14:01 IST|Sakshi

శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వెంకటేశ్వరస్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన్ గగోయ్ కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయఅధికారులు స్వాగతం పలికారు.

 

మరిన్ని వార్తలు