శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వెంకటేశ్వరస్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన్ గగోయ్ కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయఅధికారులు స్వాగతం పలికారు.