టుడే అప్ డేట్స్

27 May, 2016 06:44 IST|Sakshi
  • నేడు గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
    ఇటీవల మట్టిపెళ్లలు విరిగిపడి మృతిచెందిన కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అనంతరం జీజీహెచ్లో చికిత్స పొందుతున్న మరో కూలీని పరామర్శించనున్నారు.
    • నేడు తెలంగాణ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష.. హాజరుకానున్న 45 వేల మంది అభ్యర్థులు
       
    • ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష
    • నేడు ఉదయం 9 గంటలకు ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల
    • నేటి నుంచి మూడు రోజుల పాటూ తిరుపతిలో టీడీపీ మహానాడు
    • నేడు మహబూబ్నగర్లో బీజేపీ రైతు సదస్సు
      హాజరుకానున్న ఛత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్, కేంద్రమంత్రి హన్స్ రాజ్,  డా. కె. లక్ష్మణ్
    • నేడు నెల్లూరు జెడ్పీ ఛైర్మన్ రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో సదస్సు
      ప్రభుత్వ పాఠశాలల్లోనే 11, 12 తరగతులు నిర్వహించటం పై సదస్సు
    • నేడు కృష్ణా నది యాజమాన్యం బోర్డు కీలక భేటీ
    • నేటి నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్
      జూన్ 6 నుంచి 15 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
    • నేడు పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
      మమతా బెనర్జీతో పాటూ 41 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం
    • ఐపీఎల్-9: క్వాలిఫయర్-2లో హైదరాబాద్ వర్సెస్ గుజరాత్, ఢిల్లీలో రాత్రి 8 గంటలకు మ్యాచ్
మరిన్ని వార్తలు