నల్లగొండ: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. ఆత్మకూరు మండలం కప్రాయపల్లి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్, కారులు ఢీకొనడంతో ప్రమాదం చోటుసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.