రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

25 Sep, 2015 06:15 IST|Sakshi

నల్లగొండ: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. 

ఆత్మకూరు మండలం కప్రాయపల్లి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్, కారులు ఢీకొనడంతో ప్రమాదం చోటుసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

మరిన్ని వార్తలు