పునరావాస కేంద్రం నుంచి పిల్లలు పరారీ

12 Dec, 2016 15:06 IST|Sakshi
హైదరాబాద్: నాగోల్ లోని బాలల పునరావాస కేంద్రం నుంచి 12మంది చిన్నారులు పరారయ్యారు. దీంతో షాక్ కు గురైన సిబ్బంది ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పిల్లలు పారిపోయి ఉండొచ్చని సమాచారం. 
మరిన్ని వార్తలు