ఏఐటీఏ ఉపాధ్యక్షుడు రాజా నర్సింహారావు మృతి

15 Sep, 2016 11:24 IST|Sakshi

హైదరాబాద్‌: ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్‌(ఏఐటీఏ) ఉపాధ్యక్షుడు రాజా నర్సింహారావు(రాజాసాబ్) గురువారం కన్నుమూశారు. ఉదయం సికింద్రాబాద్‌లోని తన నివాసంలో రాజాసాబ్ తుది శ్వాస విడిచారు. సానియా మీర్జాను ఇంటర్నేషనల్ స్టార్‌ని చేయడంలో రాజాసాబ్‌ది కీలక పాత్ర.

మరిన్ని వార్తలు