హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు

8 Aug, 2015 10:58 IST|Sakshi

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. వారం రోజుల పాటు టర్కీ పర్యటనను ముగించుకున్న ఆయన ఈ రోజు ఉదయం హైదరాబాద్ చేరారు. ఈ నెల 1వ తేదీన చంద్రబాబు టర్కీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకూ ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు అందుబాటులో ఉంటారు.
 

మరిన్ని వార్తలు