ఏపీ ఎక్స్ప్రెస్ రైలు సమయం మార్పు

4 Jan, 2015 10:01 IST|Sakshi

హైదరాబాద్: హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్ల వలసిన ఏపీ ఎక్స్ప్రెస్ రైలు ఈ రోజు మధ్యాహ్నం 3.25 గం.కు బయలుదేరుతుందని దక్షిణమధ్య రైల్వే ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అసలు అయితే ఉదయం 6.25 గం.కు ఏపీ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ నుంచి బయలుదేరవలసి ఉంది. కానీ దట్టమైన పొగమంచు ఆవరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది.

మరిన్ని వార్తలు