'టీఆర్‌ఎస్‌ కార్యకర్తలుగా డ్వాక్రా మహిళలు'

23 Jan, 2018 16:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి మహిళల పట్ల చిన్నచూపని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ విమర్శించారు. డ్వాక్రా మహిళలను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలుగా వాడుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ డ్వాక్రా మహిళలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. క్యాబినెట్‌లో మహిళలకు అవకాశం ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. 
 

మరిన్ని వార్తలు