-

దుండిగల్‌లో చైన్‌స్నాచింగ్

3 Oct, 2016 19:33 IST|Sakshi

హైదరాబాద్: రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ సంఘటన నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం కాలనీలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. బైక్ పై వచ్చిన దుండగులు రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

మరిన్ని వార్తలు