కంగ్రాట్స్ అరుణ్ జైట్లీజీ: కవిత

29 Feb, 2016 14:55 IST|Sakshi

హైదరాబాద్: పార్లమెంట్లో సోమవారం 2016-17 కేంద్ర ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన విత్తమంత్రి అరుణ్ జైట్లీకి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. బడ్జెట్లో మౌళిక అంశాలకు, ఆరోగ్యం, వ్యవసాయానికి తగిన ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. అయితే ఈ బడ్జెట్ కెటాయింపుల్లో తెలంగాణ రాష్ట్రం పొందే ప్రయోజనం గురించి ఆసక్తిగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు