దిగ్విజయ్ కాలుపెడితే కాంగ్రెస్ ఖతం: నల్లాల

14 Jan, 2016 04:36 IST|Sakshi
దిగ్విజయ్ కాలుపెడితే కాంగ్రెస్ ఖతం: నల్లాల

సాక్షి,హైదరాబాద్: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ కాలు పెట్టిన ప్రతీ చోటా కాంగ్రెస్ పార్టీ గల్లంతవుతోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు అన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు చెప్పే మాటలు విని సీఎం కేసీఆర్‌పై దిగ్విజయ్ అర్థంలేని విమర్శలు చేస్తున్నారన్నారు.

మరిన్ని వార్తలు