'నాగోల్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌'

23 Aug, 2016 11:31 IST|Sakshi

హైదరాబాద్‌: నగరంలోని నాగోల్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌ను సైబరాబాద్‌ ఈస్ట్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్‌ భగవత్‌ మంగళవారం మీడియాతో మాట్లాడారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడినవారిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ 2016 యాక్టను ప్రయోగిస్తామన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే రూ. 10 వేల వరకు జరిమానా, 6 నెలల వరకూ జైలు శిక్ష విధిస్తారని మహేష్‌ భగవత్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు