గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో ఎఫ్‌సీ కోహ్లీ సెంటర్‌

16 Jan, 2017 14:04 IST|Sakshi

హైదరాబాద్: గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో ఎఫ్‌సీ కోహ్లీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. టాటా సన్స్ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ సోమవారం ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. ఆరోగ్యం, పరిశ్రమలు, వ్యవసాయం, ఐటీ రంగాల్లో పరిశోధన కోసం ఎఫ్‌సీ కోహ్లీ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు