కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు: ఒకరి మృతి

18 Oct, 2016 09:31 IST|Sakshi

హైదరాబాద్: హయత్‌నగర్ మండలం బాచారంలోని ఓ రసాయనాల కర్మాగారంలో మంగళవారం వేకువజామున పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు.

మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఈ ఘటనను ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం గోప్యంగా ఉంచిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు