సికింద్రాబాద్ కంటోన్మెంట్ పేరు మార్పు

24 Feb, 2015 20:48 IST|Sakshi

హైదరాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పేరు మారింది. ఆంధ్రా సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్‌ను ‘తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా’ గా పిలవనున్నారు. ఈ మేరకు రక్షణ శాఖ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉత్తర్వులు అందాయి. తక్షణమే ఈ మార్పు అమల్లోకి వస్తుందని స్థానిక మిలటరీ పీఆర్‌ఓ ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రా తమిళనాడు, కర్ణాటక- కేరళ (ఏటీఎన్‌కె అండ్ కే)గా వ్యవహరించే ఆర్మీ దక్షిణాది కేంద్రాన్ని ఇకపై ‘హెడ్‌క్వార్టర్స్ ఆఫ్ దక్షిణ్ భారత్ ఏరియా’గా వ్యవహరించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు