శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆంక్షలు

30 Dec, 2016 12:40 IST|Sakshi
శంషాబాద్‌ జిల్లా: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో అధికారులు ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్‌ వేడుకలు, భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పౌరవిమానయానశాఖ ఉత్వర్వుల మేరకు డిసెంబర్‌ 30 నుంచి జనవరి 30 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ సమయంలో విజిటర్స్‌ ని ఎయిర్‌పోర్టులోకి అనుమతించరు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఆంక్షలు అమలులో ఉంటాయని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.
మరిన్ని వార్తలు