మీడియాపై దాడికి పాత్రికేయుల ఖండన

20 Jun, 2015 19:19 IST|Sakshi

హైదరాబాద్: మీడియాపై దాడిని పాత్రికేయ సంఘాలు ఖండించాయి. మీడియాపై దాడిని నిరిసిస్తూ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాక్షి దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి, ఐజేయూ నేత దేవులపల్లి అమర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు టీ న్యూస్ చానెల్కు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.

మరిన్ని వార్తలు