కృష్ణానది జలాల పంపకాలపై అధికారుల భేటీ

5 Jul, 2016 12:23 IST|Sakshi

హైదరాబాద్: కృష్ణానది జలాల పంపకాలపై అధికారుల సమావేశం హైదరాబాద్లో మంగళవారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు హాజరయ్యారు. కృష్ణానది బోర్డు నిర్వహణ, విధి విధానాలపై రెండు రాష్ట్రాల అధికారులు ప్రధానంగా చర్చించనున్నారు.
 

>
మరిన్ని వార్తలు