అమెజాన్ క్యాంపస్కు కేటీఆర్ శంకుస్థాపన

31 Mar, 2016 05:58 IST|Sakshi

హైదరాబాద్: 2019 కల్లా హైదరాబాద్లో అమెజాన్ క్యాంపస్ నిర్మాణం పూర్తవుతుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం గచ్చిబౌలిలో ఆయన అమెజాన్ క్యాంపస్కు శంకుస్థాపన చేశారు.

పది ఎకరాల విస్తీర్ణంలో ఈ సంస్థ భవనాన్ని నిర్మించనున్నారు. అమెజాన్ ఆఫీసుల్లో అమెరికా తర్వాత ఈ క్యాంపసే అతి పెద్దది కానుందని కేటీఆర్ చెప్పారు.

మరిన్ని వార్తలు