మూసీని పరిశీలించిన కేటీఆర్

7 Mar, 2016 10:55 IST|Sakshi

హైదరాబాద్: చెప్పినట్లుగానే మంత్రి కేటీఆర్ మూసీనది ప్రక్షాళనపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఆయన మూసీనది మార్గాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మూసీనది ప్రక్షాళనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంబర్ పేటలో అధికారులు మంత్రి కేటీఆర్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

మరిన్ని వార్తలు