వివాహితను బలవంతంగా బైక్పై తీసుకెళ్లి..

15 Feb, 2016 22:22 IST|Sakshi
వివాహితను బలవంతంగా బైక్పై తీసుకెళ్లి..

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. శ్రీరాంనగర్ కాలనీలో ఓ వివాహితపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

జనవరి 26న శ్రీరాంనగర్ కాలనీకే చెందిన పాస్టర్ శామ్యూల్  ఓ వివాహిత (26)పై దురాగతానికి పాల్పడ్డాడు. స్కూల్‌కు వెళ్తున్న వివాహితను బలవంతంగా బైక్‌పై తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు