సంధ్యలో ‘ముకుంద’ టీమ్

25 Dec, 2014 00:11 IST|Sakshi
సంధ్యలో ‘ముకుంద’ టీమ్

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో బుధవారం విడుదలైన ‘ముకుంద’ సినిమాను ఆ చిత్ర బృందం వీక్షించింది. హీరో,హీరోయిన్ వరుణ్‌తేజ్, పూజా హెగ్డే, దర్శకుడు శ్రీకాంత్ అడ్డా రాకతో అభిమానులు బాణ సంచా కాల్చి సందడి చేశారు. చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వరుణ్‌తేజ్ చెప్పారు.                                        
- చిక్కడపల్లి

మరిన్ని వార్తలు