పేకాట కేంద్రంపై దాడి: ఎనిమిది మంది అరెస్ట్

11 Jun, 2016 17:38 IST|Sakshi

మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ పేకాట కేంద్రంపై పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎనిమిది మంది పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.46 వేల నగదుతోపాటు పది సెల్‌ఫోన్లు, ఐదు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.


 

మరిన్ని వార్తలు