రోడ్డెక్కిన ఓయూ విద్యార్థినులు..

15 Sep, 2017 14:36 IST|Sakshi
హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్‌ హాస్టల్‌లోని విద్యార్థినులు రోడ్డెక్కారు. హాస్టల్‌లో నెలకొన్న సమస్యలు తీర్చాలని డిమాండ్‌ చేస్తూ హాస్టల్‌ ముందు రాస్తారోకో నిర్హహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ..  వసతి గృహంలో చెప్పపెట్టకుండా నీటి వసతి, కరెంట్‌ కట్‌చేస్తున్నారని ఆరోపించారు.  ఉన్నతాధికారులు వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కాదు.. మాతో పాటు ఓ రెండు రోజులు ఉంటే మా సమస్యలు ఎంటో అర్ధమవుతాయని అన్నారు.  
 
మరిన్ని వార్తలు