రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకులు

7 Aug, 2017 16:46 IST|Sakshi
హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో విద్యార్థినులు రాఖీ వేడుకలు నిర్వహించారు. గవర్నర్‌ నరసింహన్‌కు బ్రహ్మకుమారీలు, పాఠశాలల విద్యార్థినులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
మరిన్ని వార్తలు