హైదరాబాద్: రాజ్భవన్లో విద్యార్థినులు రాఖీ వేడుకలు నిర్వహించారు. గవర్నర్ నరసింహన్కు బ్రహ్మకుమారీలు, పాఠశాలల విద్యార్థినులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.