ఆర్టీఏకు రాంచరణ్

13 Feb, 2015 00:24 IST|Sakshi
ఆర్టీఏకు రాంచరణ్

మెగాస్టార్ చిరంజీవి తనయుడు, హీరో రాంచరణ్‌తేజ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. తాను కొత్తగా కొనుగోలు చేసిన రూ.1.14 కోట్ల విలువైన ల్యాండ్ క్రూజర్ వాహనం రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఆయన్ను  ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి జీపీఎన్ ప్రసాద్  ఆహ్వానించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించారు.        
 

మరిన్ని వార్తలు