ఆర్టీఏ తనిఖీలు : ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు

28 Jun, 2016 08:18 IST|Sakshi

హైదరాబాద్ : రాజేంద్రనగర్ గగన్పహాడ్ వద్ద మంగళవారం ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 14 ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు చేశారు. ఆర్టీఏ అధికారుల తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు