కూకట్‌పల్లిలో ఆర్టీఏ అధికారుల తనిఖీలు

14 Jun, 2016 09:57 IST|Sakshi

కూకట్‌పల్లిలో మంగళవారం ఉదయం ఆర్టీఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 7 ప్రైవేటు స్కూలు బస్సులపై కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. మూడు బస్సులను సీజ్ చేశారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.

 

మరిన్ని వార్తలు