హయత్‌నగర్‌లో ఆర్టీసీ కార్మికుల ఆందోళన

20 May, 2016 18:53 IST|Sakshi

డిపో అధికారులు వేధిస్తున్నారంటూ ఆర్టీసీ సిబ్బంది ఆందోళనకు దిగారు. హయతనగర్ డిపో-01 అసిస్టెంట్ మేనేజర్ తమను వేధిస్తోందంటూ సిబ్బంది శుక్రవారం సాయంత్రం విధులు బహిష్కరించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డిపో ఎదుట ధర్నా చే స్తున్నారు.

 

మరిన్ని వార్తలు