నేడు ఆలస్యంగా గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌

7 Oct, 2016 06:24 IST|Sakshi

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌–గోరఖ్‌పూర్‌ (12590) ఎక్స్‌ప్రెస్‌ నేడు (శుక్రవారం) ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీనియర్‌ పీఆర్వో షకీల్‌ అహ్మద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ఉదయం 7.20కి బయలుదేరాల్సి ఉండగా, సాంకేతిక కారణాల వల్ల మూడు గంటలు ఆలస్యంగా ఉదయం 10.20కి బయలుదేరనున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు