ముగిసిన శ్రీనివాస్ అంత్యక్రియలు

28 Feb, 2017 14:58 IST|Sakshi
ముగిసిన శ్రీనివాస్ అంత్యక్రియలు

హైదరాబాద్ : అమెరికాలో జాతి అహంకార కాల్పుల్లో మృతి చెందిన కూచిభోట్ల శ్రీనివాస్‌ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ముగిశాయి. మల్లంపేటలోని ఆయన నివాసం నుంచి జూబ్లిహిల్స్ మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర కొనసాగింది.

శ్రీనివాస్కు బంధువులు, స్నేహితులు కన్నీటి వీడ్కోలు పలికారు. అమెరికాలో జాతి అహంకారం నశించాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. శ్రీనివాస్ భార్య, తల్లిదండ్రులు వర్షిణి, మధుసూదన్ లను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఆయన అంత్యక్రియల్లో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని సంతాపం తెలిపారు.

అమెరికాలో జాతివిద్వేషంపై మరిన్ని కథనాలు చూడండి...
 
హైదరాబాద్‌కు చేరుకున్న శ్రీనివాస్‌ మృతదేహం
‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’
అమెరికాలో ప్రమాదం ఇలా తప్పించుకోండి
అమెరికాలో భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అమెరికాలో జాతి విద్వేష కాల్పులు
విద్వేషపు తూటా!
మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా?
భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి
కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో?
నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి
‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’



 

మరిన్ని వార్తలు